కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌ రెడ్డి దంపతులు..!

-

ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌ రెడ్డి దంపతులు కాంగ్రెస్‌ లో చేరారు. కండువా కప్పి పార్టీ లోకి దీపాదాస్‌ మున్షి వీళ్ళ ని ఆహ్వానించారు. సీఎం రేవంత్‌ రెడ్డి ని కలిసేందుకు అసెంబ్లీకి మహేందర్‌ రెడ్డి దంపతులు వచ్చారు. ఎంఎల్సి పట్నం మహేందర్ రెడ్డి, సునీత మహేందర్ రెడ్డి కంచర్ల కి పార్టీ కండువా ఇంచార్జి దీపా దాస్ మున్షి కండువా కట్టారు.

బడుగు బలహీన వర్గాల కోసం కాంగ్రెస్ కట్టుబడి ఉంది అని అన్నారు. మా అనుభవాలను క్రోడీకరించి తీర్మానం పెట్టాం అని రేవంత్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో అన్ని వర్గాలపై సర్వే చేస్తాం అని కూడా సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news