bandi sanjay

ఎమ్మెల్యే కంటే ఎంపీ బెటర్.. కమలంలో క్లారిటీ.!

తెలంగాణలో బిజెపి సీనియర్ల పరిస్థితి "అడ్డకత్తెరలో పోకచెక్కలా ఉంది". బిజెపి తరఫున అసెంబ్లీ నుండి బరిలోకి దిగితే ఓటమి తప్పదని సీనియర్లు అంటున్నారు. కానీ అధిష్టానం మాత్రం సీనియర్లందరూ కచ్చితంగా బరిలో ఉండాల్సిందే అంటున్నారు. రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డితో పాటు, ఎంపీలు బండి సంజయ్, ధర్మపురి అరవింద్, సోయం బాబూరావు, లక్ష్మణ్, కోమటిరెడ్డి...

బండి సంజయ్‌ ఆఫీస్‌ వద్ద ఎంఐఎం కార్యకర్తల హాల్ చల్

కరీంనగర్‌లో ఉద్రిక్తత చోటుచేసుకుంది. కరీంనగర్ లో బండి సంజయ్, ఆయన ఎంపీ కార్యాలయం దగ్గర ఎంఐఎం కార్యకర్తల హాల్ చల్ చేశారు. ఎంఐఎం జెండాలతో 50కి పైగా బైక్ లపై కార్యకర్తలు ర్యాలీగా వచ్చి.. బీజేపీకి, బండి సంజయ్ కి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇక, బీజేపీ కార్యకర్తలు అక్కడికి చేరుకోవడంతో ఎంఐఎం కార్యకర్తలు...

రేసులో రివర్స్..కమలంలో ఏం జరుగుతోంది?

తెలంగాణ రాజకీయాలు ఇప్పటివరకు ఏకపక్షంగానే ఉన్నాయి. తెలంగాణ ఆవిర్భావం దగ్గర నుంచి బిఆర్ఎస్ పార్టీ మాత్రమే అధికారంలో ఉంది. ఇప్పటికి రెండుసార్లు గెలిచింది. మూడోసారి గెలిచి హ్యాట్రిక్ సాధించాలి అని బిఆర్ఎస్ ప్రయత్నాలు చేస్తోంది. అయితే మొన్నటివరకు బిఆర్ఎస్ కు చెక్ పెట్టే విధంగా బిజెపి తన పావులు కదుపుతూ వచ్చింది. బిజెపి గత పార్లమెంట్...

ముస్లింల ధోబీఘాట్లు, సెలూన్లకూ ఉచిత విద్యుత్తు…. బండి సంజయ్‌ సీరియస్

ఓవైసీని సంతోష పెట్టడానికి రజకుల వృత్తిని నాశనం చేస్తారా? అని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్‌ ఫైర్‌ అయ్యారు. ఈ మేరకు ఢిల్లీలో ప్రకటన విడుదల చేశారు. ముస్లిం ధోబి ఘాట్లకు, లాండ్రీ షాపులకు 250 యూనిట్ల ఉచిత పథకాన్ని వర్తింప చేయాలన్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయాన్ని ఖండిస్తున్నానని...

కాంగ్రెస్ పార్టీ మహిళా వ్యతిరేకి.. ఇదే నిదర్శనం : బండి సంజయ్‌

ప్రధాన మంత్రి నరేంద్రమోడీకి ధన్యవాదాలు.. మహిళా బిల్లు విషయంలో బీజేపీకి ఉన్న చిత్తశుద్ధికి ఇది నిదర్శమన్నారు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్... మహిళా రిజర్వేషన్ బిల్లును పార్లమెంట్ లో ప్రవేశ పెట్టడం పట్ల సంతోషంగా ఉందని బండి సంజయ్‌ అన్నారు. మహిళలకు రిజర్వేషన్లు కల్పించాలనే ఆలోచన దాదాపు 5 దశాబ్దాల నాటిది.....

కేటీఆర్ పోరు..కాంగ్రెస్-కమలం ఎదురుదాడి.!

తెలంగాణ ఎన్నికల యుద్ధం మొదలైన విషయం తెలిసిందే. మూడు పార్టీల మధ్య వార్ తీవ్రంగా జరుగుతుంది. బి‌ఆర్‌ఎస్, బి‌జే‌పి, కాంగ్రెస్‌ల మధ్య పోరు హోరాహోరీగా నడుస్తోంది. అయితే ఇక్కడ అధికార బి‌ఆర్‌ఎస్ పార్టీపై రెండువైపులా నుంచి దాడులు జరుగుతున్నాయి. ఓ వైపు కాంగ్రెస్, మరోవైపు బి‌జే‌పి..అధికార బి‌ఆర్‌ఎస్ పార్టీనే టార్గెట్ చేస్తున్నాయి. ఎందుకంటే బి‌ఆర్‌ఎస్ పార్టీని...

కరీంనగర్ లోనే బండి..గంగులపై రివెంజ్?

బండి సంజయ్ తెలంగాణ రాజకీయాల్లో  పరిచయం అక్కర్లేని పేరు .  కింది స్థాయి కార్యకర్త నుంచి ఎదిగిన నాయకుడు. ఎమ్మెల్యేగా రెండుసార్లు పోటీ చేసిన ఓడిపోయిన, ఎంపీగా సత్తా చాటారు. అలాగే తెలంగాణ బి‌జే‌పి అధ్యక్షుడుగా పనిచేసి..ఎప్పుడూలేని విధంగా పార్టీని బలోపేతం చేశారు. అధ్యక్షుడుగా తప్పుకున్నాక బి‌జే‌పి జాతీయ కార్యదర్శిగా కరీంనగర్ ఎంపీగా బండి...

పరీక్షలు కూడా నిర్వహించడం చేతగాని దద్దమ్మ సర్కార్ : బండి సంజయ్‌

టెట్ పరీక్ష రాసేందుకు వెళ్లి పరీక్షా కేంద్రంలో గర్భిణి మృతి చెందిన ఘటన పటాన్ చెరు మండలంలో శుక్రవారం జరిగింది. నిమిషం ఆలస్యమైనా పరీక్షకు అనుమతించరన్న భయంతో రాధిక అనే అభ్యర్థి పరీక్షకు ముందుగానే చేరుకునే ప్రయత్నం చేసింది. ఇదిలా ఉంటే.. టెట్ పరీక్ష సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఒక ప్రశ్నాపత్రం బదులుగా...

అమెరికాలో ఉన్న తెలుగువాళ్లు మోడీ పాలనే కోరుకుంటున్నారు : బండి సంజయ్‌

బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ అమెరికా పర్యటన ముగిసింది. ఈనెల 1న అమెరికా వెళ్లిన బండి సంజయ్ గత 10 రోజులుగా యూఎస్ లోని వివిధ రాష్ట్రాల్లో పర్యటిస్తూ ప్రవాస భారతీయులు, వ్యాపారవేత్తలు, వివిధ రంగాల ప్రముఖులతో భేటీ అయ్యారు. సెప్టెంబర్ 2,3 తేదీల్లో అట్లాంటా జార్జియాలో, 4న నార్త్...

ముగిసిన బండి సంజయ్ అమెరికా పర్యటన..నేడు ఢిల్లీకి రాక

బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ అమెరికా పర్యటన ముగిసింది. ఈనెల 1న అమెరికా వెళ్లిన బండి సంజయ్ గత 10 రోజులుగా యూఎస్ లోని వివిధ రాష్ట్రాల్లో పర్యటిస్తూ ప్రవాస భారతీయులు, వ్యాపారవేత్తలు, వివిధ రంగాల ప్రముఖులతో సమావేశమయ్యారు. సెప్టెంబర్ 2,3 తేదీల్లో అట్లాంటా జార్జియాలో, 4న నార్త్...
- Advertisement -

Latest News

కాంగ్రెస్, బీఆర్ఎస్ గురువు  ఒవైసీ : కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి 

తెలంగాణలోని మహబూబ్ నగర్ ప్రధాని నరేంద్ర మోడీ పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం ప్రజా గర్భన సభ నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్ర...
- Advertisement -

ఇంత మోసపూరితమైన ముఖ్యమంత్రిని ఎప్పుడూ చూడలేదు : కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

పాలమూరు ప్రజాగర్జన బహిరంగ సభలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడారు. అమ్మవారిగా, దేవతగా కొలుస్తూ.. సమ్మక్క, సారక్కలుగా దేవత అని పూజిస్తాం.. వరాలు పొందుతాం.. అటువంటి సమ్మక్క-సారక్క పేరుతో గిరిజన విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు...

కేసీఆర్ కి హరీష్ రావు వెన్ను పోటు పొడుస్తారు : పేర్ని నాని

చంద్రబాబు అరెస్టును ఖండించిన తెలంగాణ మంత్రి హరీష్ వ్యాఖ్యలపై పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ అల్లుళ్ళ వల్ల మామలకు గిల్లుళ్లు తప్పవు అంటూ ఎద్దేవా చేశాడు. తెలంగాణ సీఎం కేసీఆర్...

పాలమూరు ప్రజాగర్జన సభలో ప్రధాని ఏం చెప్పబోతున్నారు ?

మహబూబ్‌నగర్‌లో ప్రధాని మోడీ పర్యటన. రూ.13,700 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం. రూ.1932 కోట్ల వ్యయంతో కృష్ణపట్నం-హైదరాబాద్‌ మల్టీ ప్రోడక్ట్‌ పైప్‌లైన్. వరంగల్‌-ఖమ్మం-విజయవాడ హైవే పనులకు శంకుస్థాపన చేశారు. నా కుటుంబ సభ్యుల్లారా అంటూ...

రైతులకు గుడ్ న్యూస్.. తెలంగాణకు పసుపు బోర్డు..!

పాలమూరులో ప్రధాని రైతులకు గుడ్ న్యూస్ చెప్పారు. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ప్రజల కోరికను నెరవేర్చారు. ప్రధానంగా పాలమూరు లో ప్రధాని మోడీ వరాల జల్లులు కురిపించారు. ప్రధానంగా పలు అభివృద్ధి...