పోటీ పరీక్షలు రాసే దివ్యాంగులకు బిగ్ షాక్ !

-

 

పోటీ పరీక్షలు రాసే దివ్యాంగులకు బిగ్ షాక్ పోటీ పరీక్షల్లో దివ్యాంగులే సొంత (స్క్రైబ్) సహాయకులను తెచ్చుకునే విధానానికి కేంద్రం ముగింపు పలకనున్నట్లుగా సమాచారం అందుతుంది. అవకతవకలు అరికట్టేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. పరీక్షల్లో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ, UPSC, SSC వంటి సంస్థలు సొంతంగా తయారు చేసుకున్న స్క్రైబ్ లను కేటాయించాలని ఆదేశాలు జారీ చేసింది.

Central govt tightens rules on scribes for PwDs in competitive exams
Central govt tightens rules on scribes for PwDs in competitive exams

అభ్యర్థి కన్నా స్క్రైబ్ వయసు 2, 3 విద్యా సంవత్సరాలు తక్కువగా ఉండాలని పేర్కొన్నారు. ఇద్దరూ ఒకే రకమైన పోటీ పరీక్ష కోసం ప్రిపేర్ అవుతూ ఉండకూడదని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news