central govt
Schemes
రైతులకు అదిరిపోయే గుడ్ న్యూస్.. రూ.42 వేలు పొందే అవకాశం..
కేంద్ర ప్రభుత్వం రైతులకు ఎన్నో రకాల గుడ్ న్యూస్ లను అందిస్తూ వస్తున్న సంగతి తెలిసిందే..వీటిల్లో మనం ఇప్పుడు రెండు స్కీమ్స్ గురించి తెలుసుకుందాం. ఈ పథకాల ద్వారా రైతులకు ఏటా రూ. 42 వేలు లభిస్తాయని చెప్పుకోవచ్చు.. అందులో ఒకటి ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన స్కీమ్ అందరికీ తెలిసిందే....
మన చట్టాలు
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. భారీగా పెరిగిన జీతం..
ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం అదిరిపోయే గుడ్ న్యూస్ను చెప్పింది..ఉద్యోగులకు డీఏ పెంచేందుకు సిద్ధం అవుతున్న విషయం తెలిసిందే. డీఏ పెంపుతో పాటు 18 నెలల డీఏ బకాయిలు, ఫిట్ మెంట్ ఫ్యాక్టర్ పెంపుపై కేంద్ర ఉద్యోగులు చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నారు.. ఇక కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కంటే రాష్ట్రాల ఉద్యోగులకు...
Schemes
మోదీ అదిరే స్కీమ్.. అకౌంట్లోకి రూ.60000 పొందే అవకాశం..!
కేంద్ర ప్రభుత్వం వరుస గుడ్ న్యూస్ లను చెబుతుంది.. ఎన్నో రకాల స్కీమ్ లను అందిస్తూ వస్తుంది.. వీటిలో పెన్షన్ స్కీమ్ లు కూడా ఉన్నాయి..మీరు కూడా కేంద్రం అందించే పెన్షన్ స్కీమ్లో చేరడం వల్ల ప్రతి నెలా డబ్బులు పొందొచ్చు..పెన్షన్ స్కీమ్స్లో ఒకటైన అటల్ పెన్షన్ యోజన గురించి తెలుసుకుందాం. ఈ పథకంలో...
మన చట్టాలు
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు హోలీకి బిగ్ సర్ప్రైజ్.. ఎంత జీతం పెరగనుందంటే..?
ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం ఇటీవల వరుస గుడ్ న్యూస్ లను చెబుతూ వస్తుంది.. ఇప్పుడు మరోసారి ఉద్యోగులు, పెన్షనర్లకు హోలీకి ముందే బిగ్ సర్ ప్రైజ్ ను ఇస్తూ భారీగా జీతాలను పెంచింది..కరువు భత్యం పెంపునకు మోదీ కేబినెట్ సమావేశంలో ఆమోదం లభించింది. ఈ ఆమోదం తర్వాత ఉద్యోగుల జీతం రూ.27 వేలకు పైగా...
మన చట్టాలు
కిరాణా దుకాణాదారులకు షాకిచ్చిన కేంద్రం.. జీఎస్టీ తప్పనిసరి…
వస్తు సేవల పై ప్రతి ఒక్కరు పన్ను చెల్లెస్తున్నారు.. ఇప్పుడు ఆ సంఖ్యను పెంచాలని భారత ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు తాజాగా ఒక రిపోర్ట్ పేర్కొంది. ప్రభుత్వం గతంలో పన్ను వ్యవస్థలో భాగం కాని చిన్న వ్యాపారాలు, కిరాణా దుకాణాలను ఇప్పుడు చేర్చాలనుకుంటోంది.. ఎందుకంటే భారత ఆర్థిక వ్యవస్థ చాలా వరకు అనధికారికంగా నడుస్తోంది. దీనిని...
వార్తలు
మీ ఆధార్ తో పాన్ లింక్ అయ్యిందా?.. ఇలా చెక్ చేసుకోండి..
మనకు ఇప్పుడున్న అత్యంత ముఖ్యమైన డాక్యుమెంట్స్ లో ఆధార్ కూడా ఒకటి.. అందుకే ప్రతి డానికి అనుసంధానం చెయ్యాలని ప్రభుత్వం కోరుతుంది.. చదువుల దగ్గరి నుంచి రేషన్ వరకు అన్ని కూడా ఆధార్ పై ఆధారపడుతున్నాయి. ఇక ఆధార్ తో పాన్ లింక్ చేసుకోవాలని కేంద్రం ఎప్పటి నుంచో చెబుతుంది.. అయినప్పటికీ.. చాలా మంది...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
పోలవరం నిర్వాసితులకు షాక్ ఇచ్చిన కేంద్రం
పోలవరం జాతీయ ప్రాజెక్టు నిర్వాసితులకు కేంద్రం బ్యాడ్ న్యూస్ చెప్పింది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి అవుతున్న ఖర్చును రియంబర్స్మెంట్ ద్వారా చెల్లిస్తున్న కేంద్రం.. నిర్వాసితులకు ప్రత్యక్ష నగదు బదిలీ ద్వారా పరిహారం చెల్లించాలని ఏపీ కోరుతుంది. ఈ మేరకు నేడు పార్లమెంటులో వైసిపి కాకినాడ ఎంపీ వంగా గీతా కేంద్రమంత్రి గజేంద్ర షెకావత్ ను...
మన చట్టాలు
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్..అప్పుడే జీతాల పెంపు..
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులుకు వరుస గుడ్ న్యూస్ లను చెబుతున్న విషయం తెలిసిందే..ఇప్పుడు మరో గుడ్ న్యూస్ ను చెప్పబోతుంది..త్వరలోనే డీఏ పెంపునకు సంబంధించిన ప్రకటనను విడుదల చేయనుంది. అయితే కేంద్ర బడ్జెట్ 2023 ని ప్రవేశ పెట్టిన తర్వాత డీఏ పెంపు అమలులోకి రానుంది. ఏఐసీపీఐ ఇండెక్స్ ప్రకారం.. కేంద్రం ఉద్యోగులకు డీఏను...
భారతదేశం
మోదీ సర్కార్ అదిరిపోయే గుడ్ న్యూస్..ఉచితంగా టీవీ..వారికి మాత్రమే..
ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం ఎన్నో కొత్త పథకాలను అందుబాటులోకి తీసుకొస్తుంది.. ఇప్పుడు వారి అవసరాలను కూడా తీర్చేందుకు కేంద్ర ప్రభుత్వం వివిధ సౌకర్యాలను కల్పిస్తోంది. ప్రజలకు రేషన్ ఇవ్వడంతో పాటు.. ఇప్పుడు డిష్ టీవీని ఉచితంగా ఇవ్వాలని మోదీ ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వం నిర్వహిస్తున్న దూరదర్శన్, ఆల్ ఇండియా రేడియోల పరిస్థితిని మెరుగుపరిచేందుకు...
భారతదేశం
60 ఏళ్లు పైబడినవారికి కేంద్ర ప్రభుత్వం శుభవార్త… నెలకు రూ. 3వేలు పెన్షన్ !
60 ఏళ్లు పైబడినవారికి కేంద్ర ప్రభుత్వం శుభవార్త. అసంఘటిత కార్మికులకు మంచి భవిష్యత్తును అందించాలనే లక్ష్యంతో మోడీ ప్రభుత్వం ప్రధానమంత్రి శ్రమ యోగి మందన్ యోజనను అమలు చేస్తోంది. ఆ సంగటిత రంగంలో పనిచేస్తున్న కార్మికులకు ప్రభుత్వ ఈ పింఛను పథకం ఎంతో మేలు చేస్తుంది. ఇది వారి భవిష్యత్తును ఆర్థికంగా, దృఢంగా, భద్రంగా...
Latest News
బోయ, వాల్మీకిలను ఎస్టీల్లో…దళిత క్రిస్టియన్లను ఎస్సీల్లో చేర్చుతూ ఏపీ అసెంబ్లీ ఆమోదం
ఇవాళ ఏపీ అసెంబ్లీ లో రెండు అప్రాప్రియేషన్ బిల్లులతో సహా ఐదు బిల్లులను ప్రవేశపెట్టింది జగన్ ప్రభుత్వం. ఇక ఇప్పటికే ఐదు బిల్లులను ఆమోదించింది ఏపీ...
Telangana - తెలంగాణ
బండి సంజయ్ జోకర్ లా మారాడు – పొన్నం ప్రభాకర్
బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్. బండి సంజయ్ సీఎం కేసీఆర్ ను విమర్శించే విషయంలో జోకర్లా మారాడని అన్నారు. సూరత్...
Telangana - తెలంగాణ
BRS అంటే భారత ” రైతు ” సమితి – KTR
BRS అంటే భారత " రైతు " సమితి అని తెలిపారు మంత్రి కేటీఆర్ KTR. ఈ మేరకు రైతుతో ఉన్న సీఎం కేసీఆర్ ఫోటోను షేర్ చేశారు మంత్రి కేటీఆర్. BRS...
Telangana - తెలంగాణ
రాహుల్ పై చర్యలు.. అప్రకటిత ఎమర్జెన్సీనే – రేవంత్ రెడ్డి
రాహుల్ గాంధీపై అనర్హత వేటు పడింది. పరువు నష్టం కేసులో రాహుల్కు రెండేళ్ల జైలు శిక్ష పడగా.. రెండేళ్ల జైలుశిక్షతో ఎంపీగా అనర్హత వేటు వేసింది లోక్ సభ. ఇక ఈ అంశంపై...
Telangana - తెలంగాణ
పటోళ్ల గోవర్ధన్ రెడ్డి హత్య కేసులో నాంపల్లి కోర్టు కీలక తీర్పు
పటోళ్ల గోవర్ధన్ రెడ్డి హత్య కేసులో నాంపల్లి కోర్టు కీలక తీర్పుని వెల్లడించింది. ఈ కేసులో ప్రధాన ముద్దాయిగా ఉన్న శేషన్నను నిర్దోషిగా ప్రకటిస్తూ కోర్టు తీర్పు ఇచ్చింది. 11 ఏళ్ల సుదీర్ఘ...