మకర సంక్రాంతి సందర్భంగా మహారాష్ట్రలోని నందర్బార్ జిల్లా నర్మదా నదిలో పడవ మునిగిపోయిన ఘటనలో ఆరుగురు వ్యక్తులు మరణించారు. నదీమతల్లికి పూజలు చేసేందుకు వెళ్లి మంగళవారం 60 మందితో పడవ నదిలోకి వెళ్లిన క్రమంలో భూషణ్గావ్ గ్రామం వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. అయితే ఈ ప్రమాదం నుంచి 36 మందిని కాపాడిన స్థానికులు ఆస్పత్రిలో చేర్పించినట్టు అధికారులు తెలిపారు. అయితే ఈ ప్రమాదంలో మరణించిన వారంతా సమీప గ్రామాలకు చెందిన గిరిజనులుగా గుర్తించారు. సామర్థ్యం మించి పడవలో ప్రయాణీకులు ఎక్కడం వల్లే ప్రమాదం జరిగిందని ప్రాధమికంగా వెల్లడైందని అధికారులు తెలిపారు. ప్రమాదంలో తప్పిపోయినవారిని నదిలో గాలిస్తున్నారు. పండుగ వేళ ఇలాంటి ఘటన జరగడంతో ఆ గ్రామంలో విషాద చాయలు అమలుకున్నాయి.
పండుగ రోజు పూజకోసం వెళ్లి…
-
Previous article
Next article
Read more RELATEDRecommended to you
తెలంగాణ విద్యార్థులకు అలర్ట్..మే 7 నుంచే ఎంసెట్ ఎంట్రన్స్
తెలంగాణ విద్యార్థులకు అలర్ట్..మే 7 నుంచే ఎంసెట్ ఎంట్రన్స్ పరీక్షలు ప్రారంభం...
చంద్రబాబుకు ఓటేస్తే…గోవిందా, గోవిందా – సీఎం జగన్
చంద్రబాబుకు ఓటేస్తే...గోవిందా, గోవిందా అంటూ సెటైర్లు పేల్చారు సీఎం జగన్. అనకాపల్లి...
కాంగ్రెస్ ఆరు గ్యారంటీలతో ప్రజలు రోడ్డు మీదపడ్డారు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
కాంగ్రెస్ పార్టీ పెట్టిన ఆరు గ్యారంటీలవల్ల ప్రజలు రోడ్డు మీద పడ్డారని...