BREAKING: ఈటల రాజేందర్ గెలుపు

-

దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో బీజేపీ హవా కొనసాగుతోంది. తెలంగాణలో కూడా బీజేపీ అభ్యర్థులు 8 మంది విజయం దిశగా దూసుకెళ్తున్నారు. ఇక అతిపెద్ద పార్లమెంట్ సెగ్మెంట్ అయినటువంటి మల్కాజ్ గిరిలో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ విజయం సాధించారు. ఆయనకు 3.50లక్షల ఓట్లకుపైగా మెజారిటీ వచ్చింది. అక్కడ కాంగ్రెస్ నుంచి సునీతా మహేందర్రెడ్డి, బీఆర్ఎస్ నుంచి రాగిడి లక్ష్మారెడ్డి పోటీ చేశారు.

ఇక ఎల్‌బీ నగర్, ఉప్పల్, మల్కాజ్ గిరి తదితర ప్రాంతాల్లో బీజేపీ నాయకులు, కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. మిఠాయిలు పంచుకుని బాణా సంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news