BREAKING: ఏడో రౌండ్ లోనూ టిఆర్ఎస్ ఆదిక్యం

-

మునుగోడు ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. రౌండ్ రౌండ్‌కి ఫలితాలు మారుతుండడంతో ఉత్కంఠగా మారింది. పోస్టల్ బ్యాలెట్, తొలి రౌండ్‌లో టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డికి ఆధిక్యం రాగా, 2,3,4 రౌండల్లో బీజేపీ ఆధిక్యం కనపరిచింది. అయితే తాజాగా 7వ రౌండ్‌ ఓట్ల లెక్కింపు ముగిసింది.

మునుగోడు ఉప ఎన్నికలలో టిఆర్ఎస్ పార్టీసుకెళ్తోంది. తాజాగా ఏడో రౌండ్ లో కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి ఆదిక్యం వచ్చింది. ఏడు రౌండ్లు పూర్తయ్యేసరికి టిఆర్ఎస్ పార్టీకి 45,710, బిజెపికి 43,155, కాంగ్రెస్ పార్టీకి 12, 205 ఓట్లు పోలయ్యాయి. దీంతో ఏడో రౌండ్ ముగిస్తే సరికి టిఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి 2,555 ఓట్ల ఆదిక్యంలో కొనసాగుతున్నారు. ఇక బిజెపి 8, 9 వ రౌండ్లపైనే ఆశలులు పెట్టుకుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version