సిగ్గు లేకుండా రేవంత్ రెడ్డి ప్రచారం చేస్తున్నాడు.. బీఆర్ఎస్ నేత కీలక వ్యాఖ్యలు..!

-

ఏప్రిల్ ఒకటిన గ్రూప్ 2 నోటిఫికేషన్ ఇవ్వకుండా రేవంత్ రెడ్డి అందరిని కూడా ఫూల్స్ చేశారని బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ మన్నే క్రిశాంక్ ఆరోపించారు. మీడియాతో మాట్లాడి ఆయన సీఎం రేవంత్ రెడ్డిని తీవ్రస్థాయిలో విమర్శించారు ఏప్రిల్ ఒకటిన గ్రూప్ తో నోటిఫికేషన్ ఇస్తామని మీరే చెప్పారని ఏప్రిల్ ఒకటి ఫూల్స్ డే అని అందరికీ తెలుసు అని రేవంత్ రెడ్డి అందరిని పూల్స్ చేశారని చెప్పారు.

CM Revanth Reddy’s

ఏప్రిల్ 2న నోటిఫికేషన్ కాదు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదని అయితే రాహుల్ గాంధీ తాము అధికారంలోకి వచ్చాక 30 వేల ఉద్యోగాలు ఇచ్చామని చెప్పుకుంటున్నారని అన్నారు. కేసీఆర్ గవర్నమెంట్ లో జాబు నోటిఫికేషన్ ఇచ్చారని ప్రజలు కూడా కేసీఆర్ గవర్నమెంట్ లో పెట్టారని సర్టిఫికెట్ వెరిఫికేషన్ కూడా అప్పుడే అయిపోయిందని చెప్పారు. ఇంతలో ఎన్నికల కోడ్ వచ్చి రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చి దాన్ని ఆసరాగా చేసుకున్నారని తమ 30 వేల జాబులు ఇచ్చామని సిగ్గు లేకుండా ప్రచారం చేస్తున్నారని ఫైర్ అయ్యారు.

Read more RELATED
Recommended to you

Latest news