మెగాలయలో విషాదం..బస్సు నదిలో పడి నులుగురు మృతి..!

-

మేఘాలయాలో విషాద ఘటన చోటు చేసుకుంది. ప్రయాణికులతో ఉన్న బస్సు నదిలో పడి ఎంతో నలుగురు మృతి చెందారు. టురా నుండి షిల్లాంగ్ వెళుతున్న బస్సు నాణ్చరం వద్ద రింగ్డా అది లో పడిపోయింది. రాత్రి 12గంటల సమయం లో బస్సు నదిలో పడింది.

సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. రెస్క్యూ సిబ్బంది కొంతమంది ప్రయాణికులను కాపాడి ఆస్పత్రికి తరలించారు. అంతే కాకుండా ఈ ప్రమాదం లో మొత్తం నలుగురు మృతి చెందినట్టు పోలీసులు గుర్తించారు. ప్రమాదానికి సంబంధించిన కారణాలపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version