కెపి నాగార్జునని గెలిపించండి: సీఎం జగన్

-

ప్రకాశం జిల్లా గిద్దలూరు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా కెపి నాగార్జున రెడ్డిని ఎక్కువ మెజారిటీతో గెలిపించాలని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కోరారు. మార్కాపురంలో ఎమ్మెల్యే కేపీ నాగార్జున చేసిన అభివృద్ధిని గిద్దలూరు నియోజకవర్గంలో కూడా చేయబోతున్నారని సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. ప్రజల కోసం కష్టపడి పని చేసే వ్యక్తం అన్నారు ఎవరికి ఎలాంటి ఇబ్బంది వచ్చినా ఆయన బాధపడుతూ ఉంటారని సీఎం జగన్ అన్నారు.

మరో సారి కేపీ నాగార్జున రెడ్డిని గెలిపిస్తే నియోజకవర్గం మరింత అభివృద్ధిలో దూసుకు వెళ్ళిపోతుందని అన్నారు. జగన్ ప్రకాశం జిల్లాలో పర్యటించిన జగన్ హౌస్ ప్రారంభోత్సవం ఫైల్ ని ఆవిష్కరించారు వెలిగొండ ప్రాజెక్టు ఫోటో గ్యాలరీని సందర్శించారు వ్యూ పాయింట్ నుండి ప్రాజెక్ట్ ని పరిశీలించి జరగాల్సిన పనుల మీద ఆరా తీశారు జగన్మోహన్ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news