ఇండియాలో కరోనా టెర్రర్.. 60 వేలు దాటిన యాక్టివ్ కేసులు

-

BREAKING : భారత దేశంలో కోవిడ్ ఉధృతి కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా యక్టీవ్ కేసులు 60 వేలు దాటాయి. ఇక ఇండియాలో గడిచిన 24 గంటల్లో 9111 కొత్త కోవిడ్ కేసులు నమోదు కాగా, 27 మంది మృతి చెందారు. దేశవ్యాప్తంగా ప్రస్తుతం 60,313 యక్టీవ్ కేసులు ఉన్నాయి.

ఇక దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 4.48 కోట్ల కేసులు నమోదు కాగా, 5.31లక్షల మంది మృతి చెందారు. కేరళ, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, గుజరాత్, ఢిల్లీ, హర్యానా, యుపి , రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో పెరుగుతున్నాయి కోవిడ్ కేసులు. అటు దేశంలో 8.40 శాతంగా రోజువారీ పాజిటివిటీ రేటు ఉంది. ఒమిక్రాన్ వేరియంట్ XBB.1.16 వల్ల దేశంలో కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version