నిజామాబాద్ లో దారుణం..దాగుడు మూతల పేరుతో బాలికపై లైంగిక దాడి

-

మన దేశంలో రోజు రోజు దారుణాలు అంతకంతకు పెరిగి పోతున్నాయి. సభ్య సమాజం తలదించుకునేలా చాలా మంది దారుణాలకు ఒడిగడుతున్నారు. ఒకరు తప్పు చేస్తే మరొకరు అండగా నిలవాల్సిన బంధువులే అత్యాచారానికి పాల్పడుతూ ఉన్నారు. ఇలాంటి ఘటనలు దేశంలో చాలా జరుగుతున్నాయి.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని కఠిన నియమ నిబంధనాలను తీసుకువచ్చినా.. ఈ లైంగిక దాడులు ఆగడం లేదు. అయితే.. జూబ్లీ హిల్స్‌ లో బాలికపై లైంగిక దాడి ఘటన మరువకముందే.. నిజామాబాద్ నగరంలో దారుణం చోటు చేసుకుంది.

బాలిక పై అత్యాచారం స్థానికం గా కలకలం రేపు తోంది. దాగుడు మూతల ఆట పేరుతో ఒకరు.. ప్రేమ పెరుతో మరొకరు పదో తరగతి బాలిక పై అత్యా చారం చేశారు. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదుతో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది ఈ ఘటన. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు…. ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. దీనిపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version