వడ్డీ వ్యాపారుల వేధింపులకు దంపతులు బలి..

-

నిజామాబాద్ లో దారుణం జరిగింది. వడ్డీ వ్యాపారుల వేధింపులకు దంపతులు బలి అయ్యారు. నిజామాబాద్ గాయత్రి నగర్ లో ఈ ఘటన శుక్రవారం జరిగింది. ఇంట్లో ఉరి వేసుకుని శ్రీనివాస్, మమత ఆత్మహత్య చేసుకుంది.

Couple falls victim to harassment by moneylenders
Couple falls victim to harassment by moneylenders

వడ్డీ వ్యాపారస్తుల వేధింపులే కారణమంటున్నారు కుటుంబ సభ్యులు, స్థానికులు. ఈ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.

వడ్డీ వ్యాపారుల వేధింపులకు దంపతులు బలి..

నిజామాబాద్ గాయత్రి నగర్ లో ఘటన

ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న శ్రీనివాస్, మమత

వడ్డీ వ్యాపారస్తుల వేధింపులే కారణమంటున్న కుటుంబ సభ్యులు, స్థానికులు

కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న పోలీసులు

Read more RELATED
Recommended to you

Latest news