ప్రియున్ని సీక్రెట్ గా బెడ్‌రూం పిలుపించుకున్న భార్య..అంతలోనే !

-

ఓ వివాహిత పెట్టుకున్న అక్రమ సంబంధం.. ఆమెకే ఉరి తాడుగా మారిపోయిన సంఘటన ఏపీలోని వైఎస్‌ఆర్‌ కడప జిల్లాలో చోటు చేసుకుంది. ఈ సంఘటన వివరాల్లోకి వెళితే.. కడప జిల్లా చెన్నూరు మండలం కొండపేట గ్రామానికి చెందిన జ్యోతి అనే వివాహితకు కొంతకాలం కింద రంగనాయకులుతో పెళ్లి జరిగింది. అయితే.. ఇటీవలే ఆమె అనుమానాస్పదంగా మృతి చెందింది. ఆమె మరణంపై అనుమానం వ్యక్తం చేసిన జ్యోతి తల్లి రాజమ్మ.. పోలీసులకు ఫిర్యాదు చేసింది.

దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. విచారణ చేపట్టారు. అయితే.. ఈ విచారణంలో షాకింగ్ నిజాలు బయట పడ్డాయి. జ్యోతి హత్యకు లైంగికేతర సంబంధమే కారణమని తెలిసింది. ప్రియుడే ఆమెను హతమార్చినట్లు పోలీసులు గుర్తించారు. రామిరెడ్డి కాలనీకి చెందిన బోయ నాగరాజుతో జ్యోతి అక్రమ సంబంధం పెట్టుకుంది.

దీంతో జ్యోతి భర్త లేని సమయంలో.. బోయ నాగరాజు.. ఆమె ఇంటికి వచ్చి.. తన కామ క్రీడ తీర్చుకునే వాడు. ఇలా దాదాపు ఆరు నెలల నుంచి అక్రమ సంబంధాన్ని ఇద్దరూ కొనసాగిస్తున్నారు. అయితే.. ఈ విషయం బయటకు తెలిస్తే.. తన పరువు పోతుందని..నిర్ణయించుకున్న జ్యోతి.. బోయ నాగరాజును దూరం పెట్టింది. దీంతో కక్ష పెట్టుకున్న.. జ్యోతి నొంతు నులిమి హత్య చేశాడు. ఏమీ తెలియనట్లు సైడ్ అయ్యాడు బోయ నాగరాజు. ఇక ఈ కేసు విచారణ చేసిన పోలీసులు.. బోయ నాగరాజుపై కేసు నమోదు చేసి.. అరెస్టు చేశారు.

 

Read more RELATED
Recommended to you

Latest news