జగన్ నుండి ప్రాణహాని.. సీబీఐ కోర్టులో దస్తగిరి సంచలన పిటిషన్..!

-

హైదరాబాద్లో సిబిఐ కోర్టులో మాజీ మంత్రి వివేకా హత్య కేసులో అప్రూవల్ గా మారిన దస్తగిరి ప్రొటెక్షన్ పిటిషన్ వేశారు. ప్రాణహాని ఉందని రక్షణ కల్పించేలా ఆదేశాలు ఇవ్వాలని పిటిషెన్ లో దస్తగిరి కోరారు. తన కుటుంబానికి జగన్ భారతీ అవినాష్ నుండి ప్రాణహాని ఉన్నట్లు చెప్పారు. వీరితో పాటుగా శివశంకర్ రెడ్డి చైతన్య రెడ్డి నుండి కూడా ప్రాణహాని ఉందని పిటిషన్ లో పేర్కొన్నారు.

సిబిఐ తన కుటుంబానికి రక్షణ కల్పించేలా ఆదేశాలు ఇవ్వాలన్నారు. దస్తగిరి అప్రూవల్ పిటిషన్ పై వాదనలు ముగిసాయి. తనకి మద్ద ముద్దాయిగా కాకుండా సాక్షిగానే పరిగణించాలని దస్తగిరి పిటిషన్ వేశారు పిటిషన్ మీద సిబిఐ కోర్టు ఎటువంటి అభ్యంతరాలని వ్యక్తం చేయలేదు దస్తగిరి అప్పుడు వారి పిటిషన్ మీద తీర్పుని సిబిఐ కోర్టు రిజర్వ్ చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news