దేవిశ్రీ ప్రసాద్ ఏంటి ఇలా అయ్యిపోయాడు.. ఎమోషనల్ ఆవుతూ పోస్ట్..!

-

టాలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీప్రసాద్ అందరికీ పరిచయం మొదట 1999లో వచ్చిన దేవి సినిమాతో ఎంట్రీ ఇచ్చాడు తర్వాత ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్ కి మ్యూజిక్ అందించి మెస్మరైజ్ చేశాడు. కొన్ని పాటలు కూడా పాడి సింగర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. టాలీవుడ్ బాలీవుడ్ అని తేడా లేకుండా అన్ని భాషల్లోనూ ప్రేక్షకుల్ని మెప్పించాడు అల్లు అర్జున్ పుష్ప సినిమాలో పాటకి నేషనల్ అవార్డు దక్కించుకుని తన క్రేజ్ ని ఇంకా పెంచేసుకున్నాడు.

దేవి శ్రీ ప్రసాద్ నా జీవిత కల నిజమైంది. నేను చిన్న పిల్లవాడిగా ఉన్నప్పుడు సంగీతం అంటే ఏంటో తెలుసుకోకముందే ఇళయరాజా సార్ సంగీతం నా మీద అద్భుత మంత్రాన్ని వేసింది. నేను పరీక్షలకి చదువుతున్నప్పుడు కూడా అతని సంగీతం వింటూ పెరిగాను మ్యూజిక్ కంపోజర్ గా మారినప్పుడు స్టూడియో ని నిర్మించినప్పుడు ఇళయరాజా ఫోటోని పెట్టించాను. నా అతి పెద్ద జీవిత కల ఏంటంటే ఇళయరాజా సార్ ఒక రోజున స్టూడియో కి రావాలి. అతని చిత్రం పక్కన నిలబడి నేను ఫోటో తీసుకోవాలి అనుకున్నాను ఎట్టకేలకు అది నిజమైందని దేవి శ్రీ ప్రసాద్ పోస్ట్ చేశారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version