లిక్కర్ పై దేవినేని హాట్ కామెంట్..!

-

ఏపీలో మద్యం అమ్మకాల తీరుపై టీడీపీ నేత దేవినేని ఉమా మండిపడ్డారు. ప్రభుత్వ షాపుల్లో నాసిరకం మద్యం అమ్ముతున్నారని, బయటి రాష్ట్రాల నుండి విచ్చలవిడిగా ఎన్డీపీ లిక్కర్ తరలివస్తోందని ఆరోపించారు. వైసీపీ నేతల కళ్ళ ముందే బ్రాండ్ల మద్యం అమ్మకాలు జరుగుతున్నాయని, ఏపీలో సారా ఏరులై పారుతుందని అన్నారు. నాసిరకం మద్యంతో పోతున్న ప్రజల ప్రాణాలకు, వైసీపీ నేతల బ్రాండ్ బాజాకు ఏం సమాధానం చెప్తారని జగన్‌ను నిలదీశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version