ఓటీటీ లోకి వచ్చేసిన డబుల్ ఇంజిన్..!

-

జనవరి 5న థియేటర్లలో డబల్ ఇంజన్ సినిమా రిలీజ్ అయింది ఈ సినిమా ఓటిటి లోకి రావడానికి రెడీ అయింది. మార్చి 29 నుండి OTT లో స్ట్రీమింగ్ కాబోతోంది. సినిమాల కంటే బయట వివాదాలు ద్వారా ఫేమస్ అయిన గాయత్రి గుప్త ఈ మూవీలో హీరోయిన్ గా నటించారు. రోహిత్ ఈ సినిమాకి దర్శకత్వం వహించారు.

12 రోజుల్లోనే 30 లక్షల బడ్జెట్ తో ప్రయోగాత్మకంగా ఈ మూవీని తెరమీదకి తీసుకొచ్చారు ఈ సినిమాలో గాయత్రి గుప్తా అజిత్ కుమార్ రోహిత్ నరసింహ తదితరులు నటించారు ఈ సినిమా తెలంగాణ యాసతో రియలిస్టిక్ గా రూపొందించారు. ఈ మూవీలో రెండు తలల పాముని పట్టుకొని భారీగా డబ్బు సంపాదించాలన్న బ్యాక్ డ్రాప్ స్టోరీ తో తీసుకొచ్చారు జనవరి 5 , 2024 అతి తక్కువ థియేటర్స్ లో రిలీజ్ అయిన ప్రేక్షకుల్ని మెప్పించలేదు ఇక ఇప్పుడు ఓటీటీ లోకి ఈ సినిమా వస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news