కాంగ్రెస్, బీఆర్ఎస్ MLA లతో రేవంత్ రెడ్డి బీజేపీకి జంప్..!

-

రేవంత్ రెడ్డి మీద బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ ఇంకొకసారి తీవ్ర ఆరోపణలు చేశారు. కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం వద్ద 100 రోజులు అబద్దాలతో కాలం గడిపిందని అన్నారు పదేళ్ల నిజానికి 100 రోజులు అబద్దానికి ఎన్నికల్లో యుద్ధం జరగబోతుందని చెప్పారు. అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లో ప్రభుత్వం విసుకు చెందిన ప్రజలు పార్లమెంట్ ఎన్నికల్లో బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని అన్నారు.

లంకె బిందెల మీద ఉన్న సోయి పరిపాలన మీద లేదని అన్నారు రేవంత్ రెడ్డి ఎప్పటికీ కాంగ్రెస్ మనిషి కాదని బిజెపిలో చేరడమే అంతే మన లక్ష్యం అని చెప్పారు పార్లమెంట్ ఎన్నికల్లో ముగిసిన తర్వాత బీఆర్ఎస్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో బీజేపీలోకి జంప్ అవుతారని అన్నారు ఇప్పుడు ఎలా బిజెపి అభ్యర్థులు తెలంగాణ ప్రజలని ఓట్లు అడుగుతున్నారని మండిపడ్డారు,

Read more RELATED
Recommended to you

Latest news