తెలంగాణ ఎక్కడ నెంబర్ వన్ అయింది : ఎమ్మెల్యే మదన్ మోహన్

-

రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంది. ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని స్థితి నెలకొంది. ఏ నియోజకవర్గం అభి చెందిందో తెలుసా..? రాష్ట్రంలో విద్యా వ్యస్థ కుప్ప కూలిపోయింి. విద్యారంగంలో గత ప్రభుత్వం 7.6 శాతమే ఖర్చు చేసింది. 6 గ్యారెంటీల పక్కాగా అమలు చేస్తామని తెలిపారు. 

తెలంగాణ ధనిక రాష్ట్రం అనేది పెద్ద భ్రమ అన్నారు ఎమ్మెల్యే మదన్ మోహన్. కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగుల పై స్టే ఎత్తి వేస్తుందని తెలిపారు. పేదల కోసమే 6 గ్యారెంటీలను తీసుకొచ్చాం. ఎక్కడ తెలంగాణ నెంబర్ వన్ అయిందన్నారు. గ్రామాల్లో సర్పంచ్ లు ఆత్మహత్యలు చేసుకున్నారు. అన్ని రాష్ట్రాల మాదిరిగానే ఇక్కడ ఐటీ అభివృద్ధి చెందిందని తెలిపారు మదన్ మోహన్.

Read more RELATED
Recommended to you

Exit mobile version