చిత్తుచిత్తుగా ఓడిన టీమిండియా.. ఫైనల్ లోకి ఇంగ్లాండ్

-

కచ్చితంగా గెలవాల్సిన సెమీఫైనల్స్ లో టీమిండియా ఘోర పరాభావాన్ని చవిచూసింది. ఇంగ్లాండ్ తో జరిగిన సెమీఫైనల్ పోరులో టీమిండియా చిత్తుచిత్తుగా ఓడిపోయింది.

టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా 168 పరుగులు చేయగా ఆ లక్ష్యాన్ని… ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్లు అవలీలగా చేదించారు. వికెట్లు లేని నష్టపోకుండా… 169 పరుగుల లక్ష్యాన్ని… ఈజీగా చేజ్ చేశారు. ఇంకా 24 బంతులు మిగిలి ఉండగానే.. ఇంగ్లాండ్ జట్టు విక్టరీ కొట్టింది.  ఇక ఈ విజయంతో… టీమిండియా ఇంటికి వెళ్ళగా… ఇంగ్లాండ్ ఫైనల్స్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇక ఆదివారం అంటే నవంబర్ 13వ తేదీన… పాకిస్తాన్ తో ఫైనల్స్ లో ఇంగ్లాండ్ తలపడనుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version