విజయవాడలో ప్రేమోన్మాది ఘాతుకం..ఇంజనీరింగ్‌ విద్యార్ధిని దారుణ హత్య

-

విజయవాడలో మరొ దారుణం చోటు చేసుకుంది..ఇంజనీరింగ్‌ విద్యార్థిపై ప్రేమోన్మాది కత్తితో దాడి చేశాడు..ఇంజనీరింగ్ మూడో సంవత్సరం చదువుతున్న తేజస్విని మెడపై కత్తితో దారుణ నరికాడు..రక్తం మడుగులో ఉన్న యువతిని స్థానిక ఆస్పత్రికి తరలించారు..ఆసుపత్రిలో చికిత్స్ పొందుతూ యువతి మృతి చెందింది.

విజయవాడలో పెయింటర్ గా పనిచేసే స్వామి అనే యువకుడు ప్రేమ పేరుతో తేజస్విని వేధించేవాడు. అయితే అతని ప్రేమను ఆమె తిరస్కరించింది. దీంతో ఇవాళ ఇంటికి వెళ్లిన నిందితుడు ఆమె గొంతుకోశాడు.ఆ తర్వాత తాను కూడా ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. తన రెండు చేతులు కోసుకొన్నాడు. దీంతో అతను అక్కడే కుప్పకూలిపోయాడు.తీవ్ర గాయపడిన స్వామి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version