ఎద అందాలు ఓపెన్ చేసేసిన ఈషా గుప్తా.. మైకంలో కుర్రాళ్ళు..!

-

ప్రముఖ సినీ నటిగా , మోడల్ గా గుర్తింపు తెచ్చుకున్న ఈశా గుప్తా గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. మాజీ మిస్ ఇండియా అయిన ఈషా గుప్తా తన అంద చందాలతో యువతను ఆకట్టుకుంటూ ఉంటుంది. ఈమె నటిగా పరిచయం కాకముందే మోడలింగ్ రంగంలో తన హవా చూపించింది. ఇక ఈ క్రమంలోని 2007లో జరిగిన ఫెమీనా మిస్ ఇండియా పోటీల్లో కూడా టైటిల్ కైవసం చేసుకున్న ఈశా గుప్తా.. ఆ తర్వాత సినిమాలలో అవకాశాలు అందుకుంది. అలా మహేష్ భట్ నిర్మించిన జన్నత్ సినిమా ద్వారా ఈశాగుప్తా నటిగా ఇండస్ట్రీకి పరిచయమైంది. ఆ తర్వాత తన అంద చందాలతో భారీగా పాపులారిటీని సంపాదించుకుంది.

సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత హీరోయిన్ గా, విలన్ గా , క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఇలా ఎన్నో రకాల పాత్రలలో నటించి మెప్పించింది. అంతేకాదు కొన్ని సినిమాలలో స్పెషల్ సాంగ్స్ కూడా చేసింది. ఇక బోయపాటి దర్శకత్వంలో వచ్చిన రామ్ చరణ్ నటించిన వినయ విధేయ రామ సినిమాలో “ఏక్ బార్ ఏక్ బార్ ” అనే పాటతో ఈషా గుప్తా తెలుగులోకి కూడా ఎంట్రీ ఇచ్చింది. ఈషా నటనలో ఎంత గుర్తింపు తెచ్చుకుందో అందాల ఆరబోతతో కూడా అంతే గుర్తింపు తెచ్చుకుంది. ఒంటి మీద నూలు పోగు లేకుండా ఫోటోలకు ఫోజులిస్తూ మరింత రచ్చ లేపుతూ ఉంటుంది.

ఇక ఈ క్రమంలోనే ఈ తెల్ల తోలు కలిగిన హీరోయిన్.. పై దుస్తులు లేకుండా ఎద అందాలు ఓపెన్ చేసి బోర్లా పక్క పడుకొని కుర్రాళ్లకు మత్తెక్కిస్తోంది. ఇక ఈషా గుప్తా అందాలు చూసి కుర్రాళ్ళు సైతం మైకంలో తూగిపోతున్నారు. ప్రస్తుతం ఈమె ట్విట్టర్ ద్వారా షేర్ చేసిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారుతున్నాయి.. అంతేకాదు నేటిజన్లు సైతం ఈమె అందాలకు ఫిదా అవుతున్నారని చెప్పడంలో సందేహం లేదు. ముఖ్యంగా ఈమె గ్లామర్ షో నే ఈమె అభిమానులను పెంచుకుంది అని చెప్పడంలో కూడా సందేహం లేదు.

Read more RELATED
Recommended to you

Exit mobile version