బీఆర్ఎస్ పొత్తు పై ఈటల కీలక వ్యాఖ్యలు..!

-

మోడీ నాయకత్వంలో దేశం పురోగతి సాధిస్తుందని బిజెపి నేత ఈటల రాజేందర్ అన్నారు. యాదాద్రిలో ఈటల ఆధ్వర్యంలో బీజేపీ విజయ సంకల్ప యాత్ర సందర్భంగా ఈటల రాజేందర్ మాట్లాడడం జరిగింది. మోడీని మరో sసారి ఆదరించేందుకు ప్రజల సిద్ధంగా ఉన్నారని చెప్పారు.

BJP leader Etala Rajender to join Congress
etala rajendhar comments on pm modi

కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల మీద ప్రజలకు భ్రమలు తొలగిపోతున్నాయని అన్నారు ఉచిత బస్సు పథకం లో ప్రయాణికులు పెరిగిన బస్సులు పెరగలేదని చెప్పారు. అప్పు కోసం కేంద్రం చుట్టూ రేవంత్ రెడ్డి తిరుగుతున్నారని అన్నారు. రాష్ట్రంలో సమగ్ర అభివృద్ధి జరగాలంటే బిజెపిని గెలిపించాలని అన్నారు. ఎంపీ ఎన్నికల్లో బిఆర్ఎస్ గెలిచినా లాభం లేదని అన్నారు బిజెపికి ఏ పార్టీతో పొత్తు పెట్టుకునే అవసరం లేదని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news