నేటి నుంచి ‘జగనన్న మా భవిష్యత్’ కార్యక్రమం

-

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నేటి నుంచి ఈ నెల 20 వరకు జగనన్న మా భవిష్యత్ కార్యక్రమం నిర్వహించనున్నారు. గత ప్రభుత్వ కార్యక్రమాలు, YCP ప్రభుత్వం చేపట్టిన వాటి గురించి ప్రతి ఇంటికి వెళ్లి వివరిస్తారు.

కోటి 60 లక్షల ఇళ్లను 7 లక్షల మంది గృహ సారథులు సందర్శిస్తారు. సీఎం జగన్ ఇచ్చిన మెసేజ్ ను వారికి అందించనున్నట్టు ప్రభుత్వ సలహాదారు సజ్జల తెలిపారు. గృహ యజమానులకు అభ్యంతరం లేకపోతే జగన్ ఫోటోను వారి ఇంటికి అతికిస్తారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version