భారత క్రికెటర్ల జనరల్ నాలెడ్జ్ సెషన్.. వీడియో వైరల్

-

డబ్ల్యూటీసీ టెస్టు చాంపియన్ షిప్ టోర్నీలో టీమిండియా సీనియర్లు న్యూజిల్యాండ్‌తో జరిగిన మూడు టెస్టుల సిరీస్‌ను చేతులారా పోగొట్టుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం రోహిత్ శర్మ బృందం ఈ దారుణ ఓటమి నుంచి బయటకు రాలేకపోతున్నది. ఇదిలాఉండగా, భారత యువ క్రికెటర్లు బృందం సౌతాఫ్రికా చేరుకుంది. ఈనెల 8 నుంచి ఆ దేశంలో జరిగే టీ20 సిరీస్ కోసం యువక్రికెటర్లు సిద్ధమయ్యారు.

ఈ బృందాన్ని మాజీ క్రికెట్ దిగ్గజం వీవీఎస్ లక్ష్మణ్ నడిపించునున్నారు. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ టీ 20 మ్యాచులకు సారథ్యం వహిస్తుండగా.. సంచలన బ్యాటింగ్, బౌలింగ్‌తో టీమిండియా బరిలోకి దిగనుంది. ఈ క్రమంలోనే భారత క్రికెటర్ల మధ్య జనరల్ నాలెజ్డ్ (జీకే) సెషన్ సరదగా నడవగా ఆ వీడియోను బీసీసీఐ షేర్ చేసింది. ఇందులో అభిషేక్ వర్మ తోటి క్రికెటర్లను పలు ప్రశ్నలు అడిగారు. ప్రపంచంలోనే మూడు రాజధానులు ఉన్న దేశం సౌతాఫ్రికా అని మీకు తెలుసా? అని క్వశ్చన్ వేయగా క్రికెటర్లు చెప్పిన సమాధానాలు నవ్వుల పువ్వులు పూయించాయి.

 

 

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version