ఒకసారి డబ్బులు పెట్టి జీవితాంతం పెన్షన్ పొందాలనుకుంటున్నారా..? అయితే తప్పక ఈ పథకం గురించి చూడాల్సిందే..!

-

చాలా మంది నచ్చిన స్కీమ్స్ లో డబ్బులు పెడుతూ వుంటారు. మనం స్కీమ్స్ లో డబ్బులు పెడితే చక్కగా డబ్బులు వస్తాయి. పదవీ విరమణ చేసిన తర్వాత కూడా మీకు మంచిగా డబ్బులు వస్తాయి. మీరు మీ ఉద్యోగ సమయంలో ఈ స్కీమ్ లో డబ్బులు పెడితే రిటైర్ అయ్యాక మంచిగా మీకు డబ్బులు వస్తాయి.

LIC తీసుకు వచ్చిన సరళ్ పెన్షన్ యోజన ద్వారా ప్రతీ నెలా డబ్బులు పొందొచ్చు. ఈ స్కీమ్ లో డబ్బులను ఒక్కసారి పెడితే అప్పుడు జీవితాంతం పెన్షన్ వస్తుంది. ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే… ఈ స్కీమ్ లో మీరు జాయింట్ అకౌంట్ ని ఓపెన్ చెయ్యచ్చు. ఒకవేళ బీమా హోల్డర్ మరణిస్తే… వితంతువు పెన్షన్ మొత్తాన్ని అందుకుంటుంది.

జాయింట్ అకౌంట్‌లో ఇద్దరు మరణిస్తే నామినీ పెన్షన్ ప్రాథమిక బహుమతిని అందుకుంటారు. ఈ ప్లాన్ తక్షణ యాన్యుటీ. అంటే ఏమిటంటే పాలసీని కొన్న వెంటనే మీకు పెన్షన్ వస్తుంది. ప్రీమియం చెల్లించే వరకు కూడా ప్లాన్ కింద పెన్షన్ స్టార్ట్ కాదు. ఇక ఎవరు అర్హులు అన్నది చూస్తే.. 40 నుంచి 80 సంవత్సరాల వయస్సు వాళ్లంతా కూడా అర్హులే. ఒకవేళ ఎప్పుడైనా మీరు క్లోజ్ చెయ్యాలని అనుకుంటే పథకాన్ని మొదలు పెట్టిన ఆరు నెలల లో మీరు ఎప్పుడైనా సరే క్లోజ్ చేసేయచ్చు. కానీ డబ్బులను ఒక్కసారి పెడితే చాలు లైఫ్ లాంగ్ మీకు పెన్షన్ వస్తుంది.

 

Read more RELATED
Recommended to you

Latest news