సీఎం జగన్ కి హైకోర్టు షాక్..!

-

కోడి కత్తి కేసులో శ్రీను కుటుంబానికి సైనిక దళ్ అండగా నిలబడింది శ్రీను బెయిల్ పిటిషన్ ని అత్యవసరంగా విచారించాలని కోరారు. సీఎం జగన్మోహన్ రెడ్డి కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పాలని డిమాండ్ చేయడం జరిగింది. ఈ మేరకు హైకోర్టు లో పిటిషన్ దాఖలు చేశారు కోడి కత్తి శ్రీను పిటిషన్ ని అత్యవసరంగా విచారించాలని సైనిక దళ్ రాష్ట్ర అధ్యక్షుడు హైకోర్టు న్యాయవాది పాలేటి మహేష్ సోమవారం ఉదయం హైకోర్టు లోని పిటిషన్ దాఖలు చేశారు.

కోడి కత్తి దాడి కేసు లో ఐదేళ్ల శ్రీనుకి బెయిల్ రాలేదని ఆయన జైల్లోనే మగ్గిపోతున్నారని పిటిషన్ లో ఉంది. ఈ కేసు లో సీఎం జగన్ కోర్టుకు వచ్చి చెప్పాలని ఆదేశాలు ఇవ్వాలని కోరారు. అలానే అతని కుటుంబ సభ్యులు దేశ సందర్భంగా జరిగిన పరిణామాలని కోర్టుకి వివరించారు ఈ పిటిషన్ మీద విచారణ కి హైకోర్టు అనుమతించింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version