దేశంలో ఎన్ని ల్యాబుల్లో కరోనా పరిక్షలంటే…!

-

దేశంలో కరోనా రికవరీ రేటు చాలా వేగంగా పెరుగుతుంది. కరోనా పరిక్షలు కూడా చాలా వేగంగా జరుగుతున్నాయి. గత 24 గంటల్లో 15 లక్షల పరిక్షలు చేసారు. దేశంలో కోవిడ్ నమూనాలను పరీక్షించడానికి వెయ్యి 818 ల్యాబ్‌లు ఉన్నాయి, ఇందులో వెయ్యి 84 ప్రభుత్వ మరియు 734 ప్రైవేట్ ల్యాబ్‌లు ఉన్నాయి. సగటు రోజువారీ పరీక్షలు రెండు నెలల వ్యవధిలో దాదాపు 4 రెట్లు పెరిగింది.

ప్రతీ రోజు సుమారు 12 లక్షల పరీక్షలు చేసారు. జనాభాలో ఒక మిలియన్‌ కు 2 నెలల వ్యవధిలో పరిక్షలు బాగా పెరిగాయి. ప్రస్తుతం జనాభాలో మిలియన్‌ కు దాదాపు 50 వేల పరిక్షలు చేస్తున్నారు. పరీక్షా మౌలిక సదుపాయాల పెంచడంతో రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల రోజువారీ పరీక్షలు కూడా పెరిగాయి. 23 రాష్ట్రాలు మరియు యుటిలు జాతీయ సగటు కంటే మిలియన్‌కు ఎక్కువ పరీక్షలను నమోదు చేశాయి.దేశంలో రికవరీ రేటు 81 శాతం ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version