ఇండియాలో శాంతిస్తున్న కరోనా..ఇవాళ ఒక్కరోజే 2.35 లక్షల కేసులు నమోదు

-

ఇండియాలో కరోనా థర్డ్‌ వేవ్‌ కొనసాగుతూనే ఉంది. రోజుకు లక్షకు తగ్గకుండా కరోనా కేసులు విపరీతంగా పెరిగి పోతున్నాయి. ఇక తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్‌ బులిటెన్‌ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో దేశంలో 2,35,532 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశం లో మొత్తం కరోనా కేసుల సంఖ్య 34,08,58,241 కు చేరింది.

ఇక దేశంలో యా క్టివ్ కరోనా కేసుల సంఖ్య 20,04,333 కు చేరింది. ఇక దేశం లో కరోనా పాజిటివిటి రేటు 96.62 శాతంగా ఉంది. ఇక దేశంలో తాజాగా 871 మంది కరోనా తో మరణించ గా మృతుల సంఖ్య 4,93,198 కి చేరింది. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 3,35,939 మంది కరోనా నుంచి కోలు కున్నారు.

ఇక దేశ వ్యా ప్తంగా ఆ రికవరీ ల సంఖ్య 3,83,60,710 కు చేరింది. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 1,65,04,87,260 మందికి కరోనా వ్యాక్సిన్లు చేసింది కేంద్ర ఆరోగ్య శాఖ. ఇక రోజు వారి కరోనా పాజివీటి శాతం 13.39% గా నమోదు అయింది. ఇండియాలో యాక్టివ్ కరోనా కేసులు 4.91% గా నమోదు అయింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version