సూర్యాపేటలో నకిలీ యూరియా కలకలం

-

నకిలీ యూరియా కలకలం రేపిన ఘటన సూర్యాపేట పట్టణంలో జరిగింది. పాత వ్యవసాయ మార్కెట్‌లోని ఓ దుకాణంలో రైతులు కొన్న యూరియా బస్తాలలో ఇసుక వచ్చిందని ఆందోళన చేశారు. రైతుల ఫిర్యాదుతో నర్మద యూరియాను వ్యవసాయశాఖ అధికారులు ల్యాబ్‌కు పంపారు. నకిలీ యూరియాను విక్రయిస్తే చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version