ఇండియాలో కొత్తగా 4362 కరోనా కేసులు, 66 మరణాలు నమోదు

-

ఇండియాలో కరోనా మహమ్మారి కేసులు క్రమ క్రమంగా తగ్గి పోతున్నాయి. ఇప్పటికే భారీగా తగ్గి పోయాయి. ఇక తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్‌ బులిటెన్‌ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో దేశంలో 4362 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశం లో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,29,67,315 కు చేరింది.

ఇక దేశంలో యా క్టివ్ కరోనా కేసుల సంఖ్య 54,118 కు చేరింది. ఇక దేశం లో కరోనా పాజిటివిటి రేటు 96.92 శాతంగా ఉంది. ఇక దేశంలో తాజాగా 66 మంది కరోనా తో మరణించ గా మృతుల సంఖ్య 5,15,102 కి చేరింది. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 9620 మంది కరోనా నుంచి కోలు కున్నారు. ఇక దేశ వ్యా ప్తంగా ఆ రికవరీ ల సంఖ్య 4,23,98,095 కు చేరింది. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 1,78,90,61,887 మందికి కరోనా వ్యాక్సిన్లు చేసింది కేంద్ర ఆరోగ్య శాఖ. ఇక గడిచిన 24 గంటల్లో 4,80,144 మందికి కరోనా వ్యాక్సిన్లు వేసింది ఆరోగ్య శాఖ.

 

 

Read more RELATED
Recommended to you

Latest news