covid19
భారతదేశం
ఇండియాలో కొత్తగా 801 కరోనా కేసులు నమోదు
ఇండియా లో కరోనా మహమ్మారి విజృంభణ ఏ మాత్రం తగ్గడం లేదు. నిన్నటి రోజున తగ్గిన కరోనా కేసులు… ఇవాళ కాస్త పెరిగాయి. తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులిటెన్ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో దేశంలో 801 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.దీంతో దేశం లో మొత్తం...
భారతదేశం
ఇండియాలో కొత్తగా 1272 కరోనా కేసులు, 3 మరణాలు
ఇండియా లో కరోనా మహమ్మారి విజృంభణ ఏ మాత్రం తగ్గడం లేదు. నిన్నటి రోజున తగ్గిన కరోనా కేసులు… ఇవాళ కాస్త పెరిగాయి. తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులిటెన్ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో దేశంలో 1272 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
దీంతో దేశం లో మొత్తం...
భారతదేశం
ఇండియాలో కొత్తగా కొత్తగా7,171 కరోనా కేసులు నమోదు
ఇండియా లో కరోనా మహమ్మారి విజృంభణ ఏ మాత్రం తగ్గడం లేదు. నిన్నటి రోజున పెరిగిన కరోనా కేసులు… ఇవాళ కాస్త తగ్గాయి. తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులిటెన్ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో దేశంలో 7,171 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
దీంతో దేశం లో మొత్తం...
భారతదేశం
ఇండియాలో కొత్తగా కొత్తగా 9,355 కరోనా కేసులు నమోదు
ఇండియా లో కరోనా మహమ్మారి విజృంభణ ఏ మాత్రం తగ్గడం లేదు. నిన్నటి రోజున పెరిగిన కరోనా కేసులు… ఇవాళ కాస్త తగ్గాయి. తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులిటెన్ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో దేశంలో 9,355 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
దీంతో దేశం లో మొత్తం...
భారతదేశం
ఇండియా కొత్తగా 11,692 కరోనా కేసులు నమోదు..
భారత దేశంలో కోవిడ్ ఉధృతి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో ఇండియా వ్యాప్తంగా 11,692 కొత్త కోవిడ్ కేసులు నమోదు కాగా.. 33 మంది మృతి చెందారు. దేశవ్యాప్తంగా ప్రస్తుతం 66,170 యక్టీవ్ కేసులు నమోదు అయ్యాయి. ఇక దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు 4.48 కోట్ల కేసులు నమోదు కాగా, 5.31లక్షల మంది...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
ఏపీలో ఎలాంటి కరోనా మరణాలు సంభవించలేదు – వైద్య ఆరోగ్య శాఖ
ఏపీలో ఎలాంటి కరోనా మరణాలు సంభవించలేదని వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కొవిడ్ మరణాలు సంభవిస్తున్నట్లు జరుగుతున్న ప్రచారం వాస్తవం కాదని.. ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమీషనర్ జె.నివాస్ ప్రకటన చేశారు. కాకినాడలో 21 ఏళ్ల ప్రసాద్ అనే వ్యక్తికి ర్యాపిడ్ పరీక్షలో పాజిటివ్ వచ్చింది.
అయితే వైరల్ న్యూమోనియా...
భారతదేశం
ఇండియాలో కొత్తగా 10,542 కరోనా కేసులు, 38 మరణాలు
భారత దేశంలో కోవిడ్ ఉధృతి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో ఇండియా వ్యాప్తంగా 10,542 కొత్త కోవిడ్ కేసులు నమోదు కాగా.. 38 మంది మృతి చెందారు. దేశవ్యాప్తంగా ప్రస్తుతం 63,562 యక్టీవ్ కేసులు నమోదు అయ్యాయి. ఇక దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు 4.48 కోట్ల కేసులు నమోదు కాగా, 5.31లక్షల మంది...
భారతదేశం
ఇండియాలో కాస్త తగ్గిన కరోనా..24 గంటల్లో 10,753 కేసులు నమోదు
ఇండియా లో కరోనా మహమ్మారి విజృంభణ ఏ మాత్రం తగ్గడం లేదు. నిన్నటి రోజున పెరిగిన కరోనా కేసులు… ఇవాళ కాస్త తగ్గాయి. తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులిటెన్ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో దేశంలో 10,753 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
దీంతో దేశం లో మొత్తం...
భారతదేశం
ఇండియాలో భారీగా పెరుగుతోన్న కరోనా..కొత్తగా 11,109 పాజిటివ్ కేసులు
భారత్లో కరోనా కేసులు.. భారీగా పెరుగుతున్నాయి. మొన్నటి వరకు తగ్గు ముఖం పట్టిన కరోనా కేసులు.. ఇప్పుడు విపరీతంగా పెరిగి పోతున్నాయి. ఇక తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులిటెన్ ప్రకారం... గత 24 గంటల్లో 11,109 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఇక భారత దేశ వ్యాప్తంగా 49,622...
వార్తలు
BREAKING : పోసాని కృష్ణ మురళికి కరోనా.. ఆస్పత్రికి తరలింపు
తెలుగు సినీ ఇండస్ట్రీలో ప్రముఖు నటుడుగా, రచయితగా, డైరెక్టర్గా పేరుపొందారు నటుడు పోసాని కృష్ణ మురళి. ప్రస్తుతం ఏపీ ప్రభుత్వ చలనచిత్ర టీవీ అభివృద్ధి సంస్థ చైర్మన్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు పోసాని. అలాంటి నటుడు పోసాని కృష్ణ మురళికి తాజాగా కరోనా సోకింది.
దీంతో హైదరాబాద్ ఏఐజి ఆసుపత్రిలో చేరారు పోసాని కృష్ణ మురళి. పూణేలో...
Latest News
రెవెన్యూ శాఖలో పలు సంస్కరణలు చేసింది మా ప్రభుత్వమే : మంత్రి ధర్మాన
ప్రపంచంలో ఎవ్వరికీ లేి ఇబ్బందులు మనకు వచ్చాయని రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు పేర్కొన్నారు. సీఎం జగన్ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు. సీసీఎల్ఏ...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
జగన్ పిచ్చి తగ్గాలంటే లండన్ మందుల డోసు సరిపోదు : లోకేశ్
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ సీఎం జగన్ పై ధ్వజమెత్తారు. ప్రజావేదికను కూల్చి అమరావతిని నాశనం చేశాడని మండిపడ్డారు. చంద్రబాబు కట్టినది ఏదీ మిగలకూడదని అనుకుంటున్నాడని, సైకో జగన్ విధ్వంసంతో...
Telangana - తెలంగాణ
తెలంగాణ అభివృద్ధిని రెండు కుటుంబ పార్టీలు అడ్డుకుంటున్నాయి : మోడీ
ప్రధాని నరేంద్ర మోదీ నేడు పాలమూరు జిల్లాకు విచ్చేశారు. ఈ మధ్యాహ్నం శంషాబాద్ విమానాశ్రయం చేరుకున్న మోదీ అక్కడ్నించి హెలికాప్టర్ లో భూత్పూరు పయనమయ్యారు. పాలమూరు పర్యటన సందర్భంగా ఆయన రూ.13,545 కోట్ల...
Telangana - తెలంగాణ
నిరుద్యోగులకు శుభవార్త ..విద్యుత్ శాఖలో 670 ఉద్యోగాలు..!
నిరుద్యోగులకు శుభవార్త చెప్పారు తెలంగాణ విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి. తెలంగాణలోని విద్యుత్ సంస్థల్లో త్వరలో 670 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లుగా ఆయన తెలిపారు. టీఎస్ఎస్పీడీసీఎల్లో కొత్తగా...
Telangana - తెలంగాణ
కరప్షన్, కమీషన్ బీఆర్ఎస్, కాంగ్రెస్ సిద్దాంతం : మోడీ
పాలమూరు ప్రజాగర్జన సభలో ప్రధాని నరేంద్ర మోడీ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ స్టీరింగ్ మరో చేతిలో ఉందని.. తెలంగాణ అభివృద్ధి ఈ రెండు పార్టీలు అడ్డుకుంటున్నాయి. రాజకీయ...