Ind vs SL, 3rd ODI : టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ తీసుకున్న టీమిండియా..సూర్య వచ్చేశాడు

-

ఇవాళ టీం ఇండియా మరియు శ్రీలంక మధ్య చివరి వన్డే మ్యాచ్ జరగనుంది. ఈ చివరి వన్డే మ్యాచ్ తిరువనంతపురంలో ఇవాళ మధ్యాహ్నం 1:30 గంటలకు ప్రారంభం కానుంది. అయితే ఇప్పటికే సిరీస్ గెలిచిన టీమిండియా.. క్లీన్ స్వీప్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తుంది. అయితే, ఈ మ్యాచ్‌ కు సంబంధించిన టాస్‌ ను టీమిండియా గెలిచి.. బ్యాటింగ్‌ ఎంచుకుంది. దీంతో లంక మొదట బౌలింగ్‌ చేయనుంది.


శ్రీలంక (ప్లేయింగ్ XI): అవిష్క ఫెర్నాండో, నువానీదు ఫెర్నాండో, కుసల్ మెండిస్(w), అషెన్ బండార, చరిత్ అసలంక, దసున్ షనక(c), వనిందు హసరంగా, జెఫ్రీ వాండర్సే, చమిక కరుణరత్నే, కసున్ రజిత, లహిరు కుమార

భారత్ (ప్లేయింగ్ XI): రోహిత్ శర్మ(సి), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్(w), సూర్యకుమార్ యాదవ్, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, మహమ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్

Read more RELATED
Recommended to you

Exit mobile version