India vs Pakistan : టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా..కీలక ప్లేయర్లు ఔట్ !

-

India vs Pakistan : టీ 20 వరల్డ్‌ కప్‌ లో భాగంగా ఇ వాళ ఇండియా, మరియు పాక్‌ జట్ల మధ్య కీలక పోరు జరుగనున్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌ మెల్బోర్న్ లోని మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ లో జరుగనుంది. ఇక ఈ మ్యాచ్‌ ఇవాళ మధ్యాహ్నం 1.30 గంటలకు ప్రారంభం కానుంది. మెల్‌బోర్న్ వేదికగా ఈ మ్యాచ్‌ లో… టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది టీమిండియా. దీంతో పాక్‌ మొదట బ్యాటింగ్‌ చేయనుంది.

పాకిస్థాన్ (ప్లేయింగ్ XI): బాబర్ ఆజం(సి), మహ్మద్ రిజ్వాన్(w), షాన్ మసూద్, హైదర్ అలీ, మహ్మద్ నవాజ్, షాదాబ్ ఖాన్, ఇఫ్తీకర్ అహ్మద్, ఆసిఫ్ అలీ, షాహీన్ అఫ్రిది, హరీస్ రవూఫ్, నసీమ్ షా

భారత్ (ప్లేయింగ్ XI): రోహిత్ శర్మ(సి), కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, దినేష్ కార్తీక్(w), అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, భువనేశ్వర్ కుమార్, మహ్మద్ షమీ, అర్ష్‌దీప్ సింగ్

Read more RELATED
Recommended to you

Exit mobile version