హజ్ యాత్ర-2025 పై కీలక అప్డేట్ వచ్చింది. హజ్ యాత్ర-2025ను జెండా ఊపి ప్రారంభించారు హజ్ కమిటీ ఛైర్మన్ సయ్యద్ హుస్రూ పాషా. నాంపల్లి హజ్ హౌస్ నుంచి ప్రతి ఏడాది లాగే ఈసారి కూడా మొదటి విడతగా హజ్ యాత్రకు 292 మంది వెళుతున్నారు.

హజ్ హౌస్ నుంచి 9 బస్సుల్లో శంషాబాద్ విమానాశ్రయానికి బయలుదేరారు ముస్లింలు. ఈ సందర్బంగా జెండా ఊపి యాత్రను ప్రారంభించారు హజ్ ఛైర్మన్, మత పెద్దలు. ఈ తరుణంలోనే హజ్ యాత్ర-2025 కు ముస్లిమ్స్ వెళుతున్నారు.
హజ్ యాత్ర-2025ను జెండా ఊపి ప్రారంభించిన హజ్ కమిటీ ఛైర్మన్ సయ్యద్ హుస్రూ పాషా
నాంపల్లి హజ్ హౌస్ నుంచి ప్రతి ఏడాది లాగే ఈసారి కూడా మొదటి విడతగా హజ్ యాత్రకు 292 మంది
హజ్ హౌస్ నుంచి 9 బస్సుల్లో శంషాబాద్ విమానాశ్రయానికి బయలుదేరిన ముస్లింలు
జెండా ఊపి యాత్రను ప్రారంభించిన హజ్… pic.twitter.com/kOGe3YD3oG
— BIG TV Breaking News (@bigtvtelugu) April 29, 2025