ఐపీఎల్ 2023: రాజస్థాన్ బ్యాటింగ్… చెన్నై కు 200 + టార్గెట్ ఇస్తుందా !

-

జైపూర్ లో చెన్నై మరియు రాజస్థాన్ ల మధ్యన ఐపీఎల్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ రాజస్థాన్ కు చాలా కీలకం అని చెప్పాలి. ఎందుకంటే గత మ్యాచ్ లో అనూహ్యంగా బెంగుళూరు చేతిలో ఓడిపోవడమే ఇందుకు కారణంగా చెప్పుకోవాలి. ముందుగా ఈ మ్యాచ్ లో రాజస్థాన్ కెప్టెన్ టాస్ గెలిచి బ్యాటింగ్ ను ఎంచుకున్నాడు. కాగా ఈ సీజన్ లో రాజస్థాన్ ఛేజింగ్ కన్నా.. కూడా మొదటి బ్యాటింగ్ చేసినప్పుడు ఆటగాళ్లు తలో ఒక్క చెయ్యి వేసి జట్టు స్కోర్ ను 200 పరుగులు చేస్తున్నారు. అయితే ఈ రోజు తలపడుతున్నది చెన్నై సూపర్ కింగ్స్ తో .. మొదట్లో బౌలింగ్ లో కాస్త తడబడినా ఇప్పుడు అన్ని విభాగాలలో బాగా సెట్ అయింది చెన్నై.

ఇక వారికి అన్నీ తానై చేసుకునే కెప్టెన్ ధోని ఉండనే ఉన్నాడు. మరి గత రెండు మ్యాచ్ లుగా తడబడుతున్న బట్లర్ ఈ మ్యాచ్ తో మళ్ళీ ఫామ్ లోకి వచ్చి జట్టు స్కోరును 200 పరుగులు దాటిస్తాడా చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news