IPL 2024 : టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న రాజస్థాన్ రాయల్స్

-

ఇండియన్ ప్రీమియర్ లీగ్  17వ సీజన్ లో భాగంగా పంజాబ్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మధ్య కీలక పోరు జరగనుంది. ఈ మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది.

ఈ మ్యాచ్ చండీగఢ్ లో ఉన్న అంతర్జాతీయ స్టేడియంలో రాత్రి 7:30 గంటల ప్రాంతంలో ప్రారంభం అవుతుంది. రాజస్థాన్ రాయల్స్ ఇప్పటివరకు ఆడిన ఐదు మ్యాచ్లలో నాలుగు మ్యాచ్లలో విజయం సాధించి పాయింట్ల పట్టికలో మొదటి స్థానంలో ఉంది. ఇక పంజాబ్ కింగ్స్ ఆడిన ఐదు మ్యాచ్లలో రెండింట గెలిచి పాయింట్ల పట్టికలో 8వ స్థానంలో ఉంది.

 

పంజాబ్ కింగ్స్ ప్లేయింగ్ ఎలెవన్ : బెయిర్టో, తాయిడే, ప్రభ్స్మిన్, కరన్, లివింగ్టన్, జితేశ్, శశాంక్ సింగ్, బ్రార్, హర్షల్ పటేల్, రబాడ, అర్షదీప్ సింగ్

 

ఆర్ఆర్ ప్లేయింగ్ ఎలెవన్ : కోటియన్, హెట్మెయిర్, శాంసన్, పరాగ్, జురెల్, పావెల్, బౌల్ట్, మహారాజ్, ఆవేశ్, కుల్డీప్ సేన్, చాహల్

Read more RELATED
Recommended to you

Latest news