IND vs WI 3rd: వన్ డే సిరీస్ ను ఇండియా లైట్ తీసుకుందా !

-

ఇండియా మరియు వెస్ట్ ఇండీస్ జట్ల మధ్య ప్రస్తుతం మూడు మ్యాచ్ ల వన్ డే సిరీస్ జరుగుతోంది. ఇప్పటికే రెండు మ్యాచ్ లు పూర్తి కాగా చెరో మ్యాచ్ ను గెలుచుకుని సిరీస్ 1 – 1 తో సమంగా ఉంది. వాస్తవంగా మొదటి వన్ డే లో రోహిత్ మరియు కోహ్లీలు వారిలో ఉన్నారు.. కానీ రెండవ మ్యాచ్ లో రోహిత్ మరియు కోహ్లీ లు ఇద్దరూ విశ్రాంతి పేరుతో పక్కకు తొలగిపోగా ఆ మ్యాచ్ లో ఇండియా ఘోరంగా ఓడిపోయింది. ఎందుకు వరల్డ్ కప్ సమీపిస్తున్న వేళ ఇలా ప్రయోగాలు చేస్తోంది అంటూ విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ రోజు సాయంత్రం మూడవ వన్ డే మ్యాచ్ జరగనుంది, ఇందులో గెలిచిన జట్టు సిరీస్ ను గెలుచుకుంది. కనీసం నిర్ణయాత్మకమైన ఈ మ్యాచ్ లో అయినా రోహిత్ కోహ్లీలు బరిలోకి దిగుతారా అన్నది తెలియాలంటే కాసేపు వరకు ఆగాల్సిందే.

ఎందుకో ఇండియా వెస్ట్ ఇండీస్ తొ వన్ డే మ్యాచ్ ను లైట్ గా తీసుకుంటున్నారా అన్నది తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version