కలియుగ వైకుంఠం తిరుమలలో కొలువై ఉన్న శ్రీవారిని మంగళవారం తెల్లవారు జూమున ఇస్రో ఛైర్మన్ శివన్ దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో ఇస్రో శాస్త్రవేత్తలతో కలసి ఆలయానికి చేరుకున్నారు. వారికి తితిదే అధికారులు స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. జీశాట్-29 ఉపగ్రహం నమూనాను స్వామివారి పాదాలచెంత ఉంచి ప్రయోగం విజయవంతం కావాలని ఆశీస్సులు పొందారు. అనంతరం వేదాశీర్వచనం పలికి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.
తిరుమల శ్రీవారి సేవలో ఇస్రో చైర్మన్
-
Previous article
Next article
Read more RELATEDRecommended to you
ఈ నెల 29న తెలంగాణకు జేపీ నడ్డా
బీజేపీ జాతీయ అధ్యక్షుడు జెపి.నడ్డా తెలంగాణ పర్యటన ఖరారైంది. లోక్సభ ఎన్నికల...
ఆరోజే కేఏ పాల్ పార్టీకి టాటా చెప్పా: బాబూమోహన్
సినీ నటుడు, మాజీ మంత్రి బాబూమోహన్ లోక్సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు....
కొనసాగుతున్న రెండో దశ పోలింగ్.. ఇప్పటి వరకు ఓటేసిన ప్రముఖులు వీళ్లే
దేశంలో రెండో విడత పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం 7 గంటలకు...