టీడీపీ, వైసీపీ కౌన్సిలర్ల మధ్య వాగ్వాదం..!

-

నర్సీపట్నం మున్సిపల్ సమావేశంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. టీడీపీ, వైసీపీ కౌన్సిలర్ల మధ్య వాగ్వాదం జరిగింది. ఇక వివరాలు చూస్తే టిడ్కో ఇళ్లు, రోడ్ల నిర్మాణ సమస్యలపై మున్సిపల్ కౌన్సిల్ సమావేశ మందిరం అయితే దద్దరిల్లిపోయింది.

ఈ క్రమం లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. టీడీపీ, వైసీపీ కౌన్సిలర్ల మధ్య వాగ్వాదం జరిగింది. టీడీపీ, వైసీపీ కౌన్సిలర్ల మధ్య వాగ్వాదం తోపులాట జరిగినట్టు తెలుస్తోంది. జనసేన కౌన్సిలర్ సమస్యల పై ప్రస్తావిస్తుండగా అర్దాంతరంగా సమావేశం ముగించి సభ నుంచి లేచి మున్సిపల్ చైర్మన్ అధికార పార్టీ సభ్యులు లేచి వెళ్లిపోయారు.

Read more RELATED
Recommended to you

Latest news