హైదరాబాద్: జగన్ బెయిల్ రద్దు పిటిషన్పై సీబీఐ కోర్టులో విచారణ జరిగింది. లిఖిత పూర్వక వాదనలు సమర్పించేందుకు గతంలో సీబీఐ నిరాకరించిన విషయాన్ని పిటిషనర్ తరపు న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీంతో లిఖిత పూర్వక వాదనలు సమర్పించేందుకు సీబీఐ పది రోజుల గడువు కోరింది. లిఖిత పూర్వ వాదనలు వెంటనే కోర్టుకు సమర్పించేలా ఆదేశాలు ఇవ్వాలని పిటిషనర్ కోరారు. తదుపరి విచారణను సీబీఐ కోర్టు ఈ నెల 26కు వాయిదా వేసింది.
జగన్ బెయిల్ రద్దు పిటిషన్పై విచారణ వాయిదా
-