జగిత్యాల ఎమ్మెల్యే అభ్యర్థిని ప్రకటించిన తెరాస

-

రాష్ట్రంలో ముందస్తు ఎన్నికల హడావుడి కనిపిస్తున్న నేపథ్యంలో తెరాస పార్టీ మరింత దూకుడు పెంచింది. మంగళవారం జగిత్యాలలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ కల్వకుంట్ల కవిత జగిత్యాల నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా సంజయ్ పేరుని ప్రకటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..సంజయ్ కుమార్ కి ప్రజలు అండగా నిలిచి అఖండ మెజార్టీని కట్టబెట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇతర తెరాస నేతలు పాల్గొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version