భారత్ పై జైషే మహమ్మద్ కుట్ర

-

భారత్లో మరోసారి మారణహోమం సృష్టించాలని పాకిస్థాన్ ఉగ్రవాద సంస్థ జైషే మహమ్మద్ ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరించాయి.భారత సైనికులు సర్జికల్ స్ట్రైక్ చేసిన పాక్ లోని బాల కోటలో యువతకు ఉగ్రవాద శిక్షణ ఇస్తుందని, ఇండియా పై దాడులు చేసేందుకు వారిని తయారు చేస్తుందని తెలిపాయి. వారు భారతదేశానికి హిందూత్వకు ప్రధాని మోదీ కి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నట్లు ఓ వీడియో సైతం బయటకు వచ్చింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version