కాంగ్రెస్ పార్టీ పై కార్తీక్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..!

-

పట్లోళ్ల కార్తీక్ రెడ్డి చేసిన కామెంట్స్ ప్రస్తుతం సంచలనంగా మారాయి. ప్రస్తుతం ఎన్నికలు దగ్గర పడుతుండడం తో అన్ని పార్టీల నాయకులు కూడా ప్రచారం ని మొదలు పెట్టేసారు. ఈ నేపథ్యం లో నాయకులు మధ్య వార్ కూడా నడవడం చూస్తున్నాం. ఇక తాజాగా కాంగ్రెస్ పార్టీ పై కార్తీక్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసారు.

కాంగ్రెస్ పార్టీ మీకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలంటే పార్లమెంట్ ఎన్నికలు బ్రహ్మాండమైన అవకాశము అని అన్నారు. అలానే వాళ్ల అహంకారం దిగాలన్నా కూడా పార్లమెంట్ ఎన్నికలు బ్రహ్మాండమైన అవకాశం అని అనాన్రు. ఒకవేళ ఈ ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ సీట్లు వచ్చాయి అంటే అహంకారానికి ఆద్యం పోసినట్టే అని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news