IPL 2024: ఇవాళ రెండు మ్యాచ్ లు… గెలవకపోతే RCB ఇంటికే !

-

IPL 2024 టోర్నమెంట్లో భాగంగా ఇవాళ రెండు మ్యాచ్లు జరగనున్నాయి. మొదటి మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్ వర్సెస్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య కీలక మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ ఈడెన్ గార్డెన్స్ లో మధ్యాహ్నం మూడున్నర గంటలకు ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్లో బెంగళూరు కచ్చితంగా గెలవాల్సి ఉంది.

Kolkata Knight Riders vs Royal Challengers Bengaluru, 36th Match

ఒకవేళ మ్యాచ్లో బెంగళూరు గెలవకపోతే ఇంటికి వెళ్లడం ఖాయం అవుతుంది. అటు పంజాబ్ కిమ్స్ వర్సెస్ గుజరాత్ టైటాన్స్ మధ్య రాత్రి 7:30 గంటలకు మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ చండీగఢ్ లో జరుగుతోంది. ఇందులో కూడా రెండు జట్లు కచ్చితంగా గెలవాల్సి ఉంది. గుజరాత్ కంటే ఇప్పుడు పంజాబ్ బలంగా కనిపిస్తోంది. మరి ఎవరు గెలుస్తారో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news