Lok Sabha Election 2024 Phase 6: ఇవాళ లోక్సభ ఎన్నికల ఆరో విడత పోలింగ్ జరుగనుంది. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఐదు దశల పోలింగ్ ముగియగా…. నేడు ఆరోదశ పోలింగ్ జరగనుంది. ఎనిమిది రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 58 లోక్ సభ స్థానాల్లో పోలింగ్ నిర్వహించనున్నారు.
![](https://cdn.manalokam.com/wp-content/uploads/2024/05/Lok-Sabha-Election-2024-Phase-6.jpg)
బీహార్ లో 8, హర్యానాలో 10, జమ్మూ కాశ్మీర్ లో 1, జార్ఖండ్ లో 4, ఒడిశాలో 6, UP 14, బెంగాల్ లో 8 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. జూన్ 1న జరిగే ఆఖరి దశ పోలింగ్ తో ఎన్నికల ప్రక్రియ ముగిస్తుంది. 4న ఫలితాలు వెళ్లడవుతాయి.