Lok Sabha Election 2024 Phase 6: ఇవాళ లోక్‌సభ ఎన్నికల ఆరో విడత పోలింగ్‌..పటిష్టమైన బందోబస్త్‌

-

Lok Sabha Election 2024 Phase 6: ఇవాళ లోక్‌సభ ఎన్నికల ఆరో విడత పోలింగ్‌ జరుగనుంది. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఐదు దశల పోలింగ్ ముగియగా…. నేడు ఆరోదశ పోలింగ్ జరగనుంది. ఎనిమిది రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 58 లోక్ సభ స్థానాల్లో పోలింగ్ నిర్వహించనున్నారు.

Lok Sabha Election 2024 Phase 6

బీహార్ లో 8, హర్యానాలో 10, జమ్మూ కాశ్మీర్ లో 1, జార్ఖండ్ లో 4, ఒడిశాలో 6, UP 14, బెంగాల్ లో 8 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. జూన్ 1న జరిగే ఆఖరి దశ పోలింగ్ తో ఎన్నికల ప్రక్రియ ముగిస్తుంది. 4న ఫలితాలు వెళ్లడవుతాయి.

Read more RELATED
Recommended to you

Latest news