రాహుల్ గాంధీ ఓ పప్పు : మంత్రి మల్లారెడ్డి

-

కాంగ్రెస్‌ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీని పప్పు అంటూ ఎద్దేవా చేశారు తెలంగాణ రాష్ట్ర కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి. మేడ్చల్ జిల్లా మూఢుచింతలపల్లి మండల పరిధిలోని ఉద్ధమర్రి, కేషవరం గ్రామాల్లో ధాన్యంకొంగులు కేంద్రాన్ని ప్రారంభించారు మంత్రి మల్లారెడ్డి. రైతు పండించిన ప్రతి గింజ కూడా తెలంగాణ ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని తెలిపారు.

mallareddy

రైతు సంఘర్షన్ అంటూ వచ్చిన పప్పు రాహుల్ ముందు వాళ్ళ ప్రభుత్వం పాలిస్తున్న రెండు, మూడు రాష్ట్రాల్లో ఎంత మేర రైతులను అదుకుంటున్నారో చూసుకోని మరీ తెలంగాణకు రావాలంటూ రాహుల్ గాంధీ పై విమర్శిలు గుపించారు. ఇప్పటివరకు పప్పు రాహుల్ హయాంలో కాంగ్రేస్ అధికారంలో ఉన్న రాష్ట్రాలు కూడా తిరిగి అధికారంలోకి రాలేక ఓడిపోయిందని మంత్రి మల్లారెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కేవలం కేసీఆర్‌ తోనే సాధ్యమని.. చెప్పుకొచ్చారు మల్లారెడ్డి. వచ్చేది టీఆర్‌ఎస్‌ సర్కార్‌ అని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version