బొబ్బిలి గున్న తోట వలస సమీపంలో రైల్వే పట్టాలపై మృతదేహం..!

-

బొబ్బిలి గున్న తోట వలస సమీపంలో రైల్వే పట్టాలపై మృతదేహం కనపడింది. బొబ్బిలి పట్టణానికి చెందిన సచివాలయ వాలంటీర్ కిలారి నాగరాజు గా గుర్తించారు. కుటుంబ కలహాలతో‌ ఆత్మహత్య పాల్పడ్డారు వాలంటీర్ నాగరాజు. నాగరాజు భార్యతో కొద్ది రోజులుగా దూరంగా వుంటున్నారు బంధువులు. నాగరాజు తల్లి కూడా హైదరాబాదు లోనే నివాసం వుంటున్నారు. పెన్షన్ పంపిణీ కోసం వెల్ఫేర్ అసిస్టెంట్ నుంచి 75 వేలు తీసుకున్నారు నాగరాజు.

మృతుడు నాగరాజు జేబులో 25వేలు ఉన్నట్టు పోలీసులు నిర్దారించారు. ఇంటికి తాళం వేసి ఉండడంతో మిగిలిన యాభైవేల రూపాయల వ్యవహారంపై స్పష్టత లేదన్నారు పోలీసులు. విధులు నిర్వహించడంలో ఎప్పుడూ అలసత్వం లేదని అధికారులు అంటున్నారు. కుటుంబ కలహాలే ఆత్మహత్యకు కారణమై ఉండొంచన్న అనుమానం వ్యక్తం చేస్తున్నారు పోలీసులు.

Read more RELATED
Recommended to you

Exit mobile version