ప్రభుత్వ ఉద్యోగులకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్..!

-

ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షనర్లకు రేవంత్ రెడ్డి సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది ఫిబ్రవరి నెలకి సంబంధించిన జీతాలు పెన్షన్లు మార్చి 1వ తేదీనే వారి ఖాతాల్లో జమ చేసింది. ఈ మేరకు అక్కడ ఉద్యోగులు అలానే 28800 పెన్షనర్ల అకౌంట్లో జమ చేశారు. నెల మొదటి తారీకునే జీతాలు పడడంతో ఉద్యోగులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.

గతం లో ప్రభుత్వ ఉద్యోగులకి నెల ఫస్ట్ డేట్ ని జీతాలు పడేవి కానీ గత కేసిఆర్ హయాం లో మొదటి వారం నుండి మూడో వారం వరకు ఒక రోజున శాలరీలు వస్తాయో తెలియక ఉద్యోగులు అయోమయానికి గురయ్యే వారట. ఈఎంఐ లు క్లియర్ చేయడానికి నానా తండాలు పడాల్సి వచ్చేదట. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చాక మొదటి రోజే జీతాలు పడడంతో ఉద్యోగులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version